భీష్మ ఏకాదశి పర్వదినం
భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని ‘భీష్మాష్టమి‘ గాను, మాఘశుద్ధ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి‘ పర్వదినంనాడు శ్రధ్ధగా తర్పణం వదలాలి . ఈరోజు తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని అంతేకాకుండా పితృ దోషనివారణ, వివాహ ప్రాప్తి జరుగుతుందని విస్వాసం ధర్మరాజుకు విష్ణుసహస్తన్రామ స్తోత్రాన్ని ఉద్భోదించిన పరమ పవిత్రమైన తిధి ఏకాదశి . తర్పణం వదలలేని వారు ఈ రోజు శ్రీ విష్ణువును పూజించిన వారికి కోరికలు తీరుతాయని ప్రతీతి విష్ణుసహస్తన్రామ స్తోత్రాన్ని పఠించాలి. "ఓం నమోనారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రమును 108 సార్లు జపించాలి.తర్పణ విధానం
అథ తర్పణ ప్రయోగః ఆచమ్య | |
ప్రాణానాయమ్య | | ఏవంగుణ . . . శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , మాఘ శుక్లాష్టమ్యాం /
మాఘ ఏకాదస్య తర్పణం కరిష్యే | |
ఇతి సంకల్ప్య ( అని ఇట్లు సంకల్పమును చేసి తర్పణము చేయవలెను . )
1 . వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | గంగాపుత్రవర్మాణం తర్పయామి | | ( 3 సార్లు )
2 వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | భీష్మవర్మాణం తర్పయామి | | | ( 3 సార్లు ) . వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | అపుత్రవర్మాణం తర్పయామి | | సార్లు )
భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియ :
ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ II ( ఇతి తర్పయిత్వా ) అని మరొకమారు తిలోదకమును విడువవలెను . )
పునరాచమ్య | సవ్యేన అర్ఘ్యం దద్యాత్ |
| ( తిరిగి ఆచమించి తూర్పుముఖముగా సవ్యముతో దేవతీర్థముద్వారా అర్ఘ్యమును ఈయవలెను . ) వసూనామవతారాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి )
2 శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) భీష్మాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) | | ఇతి |
భీష్మతర్పణవిధిః
| | | భీష్మతర్పణవిధిః సమాప్తము