అక్షర ఉచ్చారణ దోష ఫలం
శ్లోకం:- అవాక్షర మనాయుష్యం
నిస్వరం వ్యాధి పీడనం
అక్షరం శస్త్ర రూపేణ
వజ్రం పతతిమస్తకే
(పాణినీయ శిక్ష)
అర్థం:-
ఎవరైతే మంత్రాన్ని అక్షర దోషాలతోగాని, అపస్వరముతో గాని చదువుతారో వారిని ఆ అక్షరమే ఆయుధమై ఆయుష్షు క్షీణించి, వ్యాధి రూపంలో పీడించి, జ్ఞాపకశక్తిని పూర్తిగా నశింపచేస్తుంది అని మనకు ’పాణినీయ శిక్ష’ లో చెప్పబడింది. అందుకే మంత్రాన్ని గురు ముఖంగా నేర్చుకోవాలి, వల్లించాలి.
Tuesday, 2 March 2021
అక్షర ఉచ్చారణ దోష ఫలం
Subscribe to:
Posts (Atom)