జన్మనా జాయతే శూద్రః
సంస్కారాత్ భవేత్ ద్విజః
వేదపాఠాత్ భవేత్ విప్రః
బ్రహ్మజ్ఞానాత్ ఇతి బ్రాహ్మణః
మానవుడు తన జన్మచేత శూద్రుడు మాత్రమే. వానికి తండ్రి వడుగు చేసినంత, ద్వితీయజన్మనొందిన వాడై ద్విజుడౌతాడు. వేదం నేర్చుకొనిన అనంతరం విప్రుడౌతాడు. అతడు బ్రహ్మజ్ఞానం తెలుసుకొనిన అనంతరమే బ్రాహ్మణుడౌతాడు. అంతేకానీ, పుట్టుకతో బ్రాహ్మణుడెవరూ కాదు.
No comments:
Post a Comment